ఋషితుల్యులు
బ్రహ్మశ్రీ చాగంటి
శ్రీయుత చాగంటి కోటేశ్వరరావు గారి గురించి వ్రాయాలంటే నా వద్ద భాష లేదు. వారు మాటలాడుతుంటే ఆ 'సరస్వతీదేవి' వారి నాలుక మీద నర్తిస్తున్నట్లే నాకు అనిపిస్తుంది.
శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామీజీ వేదాంత ప్రవచనలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వక్తలుగా ,నూట ఎనిమిది గీతా యజ్ఞాలను నిర్వహించి రికార్డు నెలకొల్పిన వారిగా ,నభూతో అన్నట్లు భగవద్గీత కు ‘’గీతా మకరందం ‘’పేరుతో అత్యద్భుత వ్యాఖ్యానాన్ని రాసి సామాన్యులను మాన్యులు చేసిన వారిగా READ MORE
మల్లాది చంద్రశేఖరశాస్త్రి: పురాణ ప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాల పై ఆయనకున్న READ MORE